కొండగట్టు : ముగిసిన ఆలయ సంప్రోక్షణ

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-24 06:00:11  IST  )

కొండగట్టు ఆలయంలో చోరీ గల కారణాలను క్లూ టీం పరిశీలించిన అనంతరం పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

కొండగట్టు : ముగిసిన ఆలయ సంప్రోక్షణ
X

దిశ, మల్యాల: కొండగట్టు ఆలయంలో చోరీ గల కారణాలను క్లూ టీం పరిశీలించిన అనంతరం పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు వేగవంతం చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయాన్ని పండితులు వేదమంత్రాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. కాగా అంతకుముందు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు.

Read More... కొండగట్టులో చోరీ : ఆలయాలే టార్గెట్! రంగంలోకి..

Next Story